20,000 రియాల్స్కి ఇ-వ్యాలెట్ టాపప్ పెంపు
- March 27, 2020
సౌదీ అరేబియన్ మానెటరీ అథారిటీ, లైసెన్స్డ్ పేమెంట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ (పిఎస్పిలు), నెలవారీ సీలింగ్ లిమిట్ని ఇ-వ్యాలెట్స్కి 20 రియాల్స్ వరకూ పెంచేలా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ని ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరెనీ వాడకం ద్వారా కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం వున్నందున, ఆ స్థానంలో డిజిటల్ చెల్లింపులకు ఆస్కారమివ్వడం శ్రేయస్కరమని అధికారులు నిర్ణయానికి వచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు