20,000 రియాల్స్కి ఇ-వ్యాలెట్ టాపప్ పెంపు
- March 27, 2020
సౌదీ అరేబియన్ మానెటరీ అథారిటీ, లైసెన్స్డ్ పేమెంట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ (పిఎస్పిలు), నెలవారీ సీలింగ్ లిమిట్ని ఇ-వ్యాలెట్స్కి 20 రియాల్స్ వరకూ పెంచేలా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ని ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరెనీ వాడకం ద్వారా కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం వున్నందున, ఆ స్థానంలో డిజిటల్ చెల్లింపులకు ఆస్కారమివ్వడం శ్రేయస్కరమని అధికారులు నిర్ణయానికి వచ్చారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







