సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాలు చేయవద్దు, నమ్మవద్దు!
- March 28, 2020
ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కొన్ని తప్పుడు విషయాలు
1.అపోలో డాక్టర్ ..రిపోర్టర్ సంభాషణ
2.J D లక్ష్మీనారాయణ గారి వాయిస్
3.ఇటలీ లో ట్రక్కులో కుప్పల శవాలు
4. Jio వారి లైఫ్ టైం ఫ్రీ రీఛార్జి
5.డాక్టర్ దంపతుల మరణం
6.రష్యా 500 సింహాలు రోడ్లపై వడలడడం
7.కరోనా వైరస్ కు dr గుప్త మందు
8.రోడ్ల పైన పడిఉన్న దేహాలు
9.dr నరేష్ పేరుతో వస్తున్న ఎమర్జెన్సీ ప్రకటన
10.COVID-19 పేరుతో మార్కెట్ లోకి మందు
11.ఆవుకు పుట్టిన మనిషి
12.మోడీ గారి 1000 GB ఫ్రీ
13.బనగానపల్లెలో బ్రహ్మం గారి శిష్యుడు కరోనాకు మందును చెప్పి చనిపోయాడు.
ఈ ఊర్లో, ఆ ఊర్లో కరోనా అంటూ వదంతులు.... ఇలాంటివి మన ఫోనులో మరెన్నో
ఇలాంటి తప్పుడు వార్తల మధ్య "వాస్తవాలు" నలిగిపోతున్నాయి.. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలను తప్పుద్రోవ పట్టించడం, భయభ్రాంతులకు గురిచేయడం, ఉద్రేకపరచడం, చాలా ప్రమాదం.. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే మనం అనుసరిద్దాం...
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







