ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన యూఏఈ-భారత రాయబారి పవన్ కపూర్
- March 29, 2020యూఏఈ:"భారతీయులు ఎటువంటి భయాందోళనలకు గురవ్వద్దనీ, ప్రభుత్వం అందిస్తున్న సూచనలను పాటిస్తూ, అవసరమైతే తప్పించి బయటకు రాకుండా ఈ మహమ్మారిని కలిసికట్టుగా జయిద్దాం" అని యూఏఈ లోని భారతీయులకు పిలుపునిచ్చిన యూఏఈ-భారత రాయబారి పవన్ కపూర్.
భారతీయులు తమకు ఎలాంటి సహాయసహకారాలు కావాలన్నా, help lines కు కాల్ చేయచ్చు అని తెలిపారు.
CGI Dubai 0565463903
EI Abu Dhabi - 0508995583
తాజా వార్తలు
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్