ఎమర్జన్సీ ప్లాన్స్ని యాక్టివేట్ చేసిన రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్
- March 30, 2020మస్కట్:సుల్తాన్కి చెందిన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంజనీరింగ్ యూనిట్ ఒమన్ రాయల్ ఆర్మీ (ఆర్ఎఓ), కరోనా వైరస్పై పోరుకు సర్వసన్నద్ధంగా వున్నట్లు తెలిపింది. ఎమర్జన్సీ ప్లాన్స్ని యాక్టివేట్ చేయడం జరిగిందనీ, డిసిన్పెక్షన్ అలాగే స్టెరిలైజేషన్ కార్యక్రమాల కోసం సంసిద్ధంగా వున్నామని అధికారులు పేర్కొన్నారు. రోడ్లు, అలాగే పబ్లిక్ ప్లేస్లను స్టెరిలైజేషన్ చేయడం ద్వారా కోవిడ్19 (కరోనా వైరస్) వ్యాప్తిని కొంతమేరకు నిలువరించడానికి వీలవుతుంది.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు