షార్జా స్టెరిలైజేషన్..బయటకి వస్తే రాడార్ బారిన పడినట్టే
- March 30, 2020
షార్జా:షార్జా పోలీసులు, నిర్బంధన షరతులను ఉల్లంఘిస్తున్న వాహనదారుల్ని గుర్తించేలా రాడార్లని యాక్టివేట్ చేశారు.స్టెరిలైజేషన్ ఆపరేషన్ రోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు జరుగుతున్న సమయంలో రోడ్లపైకి వచ్చేవారిపై ఈ రాడార్లు ప్రత్యేక నిఘా పెట్టారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే, దానికి సంబంధించి అనుమతిని అధికారుల నుంచి పొందాల్సి వుంటుంది. లేని పక్షంలో, భారీ జరీమానాలతోపాటు, జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.పర్మిట్ కోసం ఈ పోలీస్ వెబ్సైటు www.shjpolice.gov.ae లో దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్