కరోనా: ఆర్థిక పరిణామాల పై స్పందించిన దుబాయ్ రాజు
- March 31, 2020దుబాయ్: కరోనా వైరస్ మహమ్మారి యొక్క ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవడంలో వినియోగదారులకు మద్దతు ఇవ్వమని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన దుబాయ్ రాజు. సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలను అందించడం, వడ్డీ మరియు అదనపు ఖర్చులను రద్దు చేయడం మరియు ఫీజులను తగ్గించడం వంటి మద్దతు కస్టమర్లకు ఇవ్వడానికి ఏప్రిల్ మొదటి నుండి శ్రీకారం చుట్టనున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ