బహ్రెయిన్:ఫేక్ న్యూస్పై చర్యలు మొదలు
- March 31, 2020మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ కెప్టెన్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ అబ్దుల్లా, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మీడియా మరి సెక్యూరిటీ కల్చర్తో కలిసి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలకు సిద్ధమయ్యింది. అధికారిక మీడియా సోర్సెస్ ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే పౌరులు పరిగణనలోకి తీసుకోవాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫేక్ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని హెచ్చరించారు కెప్టెన్ మొహమ్మద్. యాంటీ సైబర్ క్రైవ్ు డైరెక్టరేట్, అన్ని సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టిందనీ, ఉల్లంఘనులపై కరిÄన చర్యలుంటాయని అన్నారాయన.
తాజా వార్తలు
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు