కరోనా అలర్ట్‌: స్కూల్‌ ఫీజ్‌లో తగ్గింపుని ప్రకటించిన దుబాయ్‌ గ్రూప్‌

- April 01, 2020 , by Maagulf
కరోనా అలర్ట్‌: స్కూల్‌ ఫీజ్‌లో తగ్గింపుని ప్రకటించిన దుబాయ్‌ గ్రూప్‌

దుబాయ్‌లోని రెండు స్కూల్స్‌కి చెందిన విద్యార్థులకు స్కూల్‌ ఫీజులో 20 శాతం డిస్కౌంట్‌ని ప్రకటించడం జరిగింది. మూడో టెర్మ్‌ కోసం ఈ డిస్కౌంట్‌ని ప్రకటించారు. నజాహ్‌ ఎడ్యుకేషన్‌ నేతృత్వంలో నడుస్తున్న హారిజాన్‌ ఇంగ్లీషు మీడియం స్కూల్‌, హారిజాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఈ డిస్కౌంట్‌ని ప్రకటించడం జరిగింది. అన్ని గ్రూప్స్‌కీ ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఇదిలా వుంటే, నాలెడ్జ్‌ అండ్‌ హ్యామన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, ఇ-ఎడ్యుకేషన్‌ సిస్టమ్ 2020 జూన్‌ వరకు కొనసాగుతుందని పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com