కరోనా అలర్ట్: స్కూల్ ఫీజ్లో తగ్గింపుని ప్రకటించిన దుబాయ్ గ్రూప్
- April 01, 2020దుబాయ్లోని రెండు స్కూల్స్కి చెందిన విద్యార్థులకు స్కూల్ ఫీజులో 20 శాతం డిస్కౌంట్ని ప్రకటించడం జరిగింది. మూడో టెర్మ్ కోసం ఈ డిస్కౌంట్ని ప్రకటించారు. నజాహ్ ఎడ్యుకేషన్ నేతృత్వంలో నడుస్తున్న హారిజాన్ ఇంగ్లీషు మీడియం స్కూల్, హారిజాన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ డిస్కౌంట్ని ప్రకటించడం జరిగింది. అన్ని గ్రూప్స్కీ ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఇదిలా వుంటే, నాలెడ్జ్ అండ్ హ్యామన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇ-ఎడ్యుకేషన్ సిస్టమ్ 2020 జూన్ వరకు కొనసాగుతుందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం