కోవిడ్19 పేరుతో మోసాలు: అథారిటీస్ హెచ్చరిక
- April 02, 2020మస్కట్: కరోనా వైరస్ (కోవిడ్19) పేరుతోనూ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నట్లు అథారిటీస్ హెచ్చరించాయి. ఈ మేరకు గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ సెంటర్ ఓ ప్రకటన విడుదల చేసింది. రెసిడెంట్స్ అలాగే సిటిజన్స్కి చెందిన కొన్ని మొబైల్ ఫోన్లకు కోవిడ్19 పేరుతో ఎస్ఎంఎస్లు వస్తున్నాయనీ, వాటిల్లో లింక్స్ని క్లిక్ చేస్తే ఆన్లైన్ మోసాలకు గురయ్యే అవకాశముందని ఆ ప్రకటనలో హెచ్చరించారు అధికారులు. అనుమానిత మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!