కోవిడ్19 పేరుతో మోసాలు: అథారిటీస్ హెచ్చరిక
- April 02, 2020మస్కట్: కరోనా వైరస్ (కోవిడ్19) పేరుతోనూ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నట్లు అథారిటీస్ హెచ్చరించాయి. ఈ మేరకు గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ సెంటర్ ఓ ప్రకటన విడుదల చేసింది. రెసిడెంట్స్ అలాగే సిటిజన్స్కి చెందిన కొన్ని మొబైల్ ఫోన్లకు కోవిడ్19 పేరుతో ఎస్ఎంఎస్లు వస్తున్నాయనీ, వాటిల్లో లింక్స్ని క్లిక్ చేస్తే ఆన్లైన్ మోసాలకు గురయ్యే అవకాశముందని ఆ ప్రకటనలో హెచ్చరించారు అధికారులు. అనుమానిత మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు