తెలంగాణలో మరో 27 కరోనా కేసులు
- April 02, 2020
హైదరాబాద్: తెలంగాణలో గురువారం మరో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా సోకినవారి సంఖ్య 154కు చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు కరోనా బారి నుంచి కోలుకున్న ముగ్గురు డిశ్చార్జ్ అయినట్టుగా తెలిపింది. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 17కు చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా సోకి 9 మంది మృతిచెందినట్టుగా పేర్కొంది. ప్రస్తుతం 128 మంది కరోనా పేషెంట్లకు చికిత్స కొనసాగుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?