కరోనా నివారణకు 1 బిలియన్ డాలర్లు కేటాయించిన ప్రపంచ బ్యాంకు
- April 03, 2020భారత్ కరోనా వ్యాప్తిని నివారించడానికి గాను ప్రపంచ బ్యాంకు భారీ ఆర్ధిక సహయాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 25 అభివృధ్ధి చెందుతున్న దేశాలకు కేటాయించిన అత్యవసర సహయ నిధిలో తొలివిడతగా 1.9 బిలియన్ డాలర్లను సంస్థ విడుదల చేసింది. ఇందులో అధిక భాగం అనగా 1 బిలియన్ డాలర్లు ఇండియాకు కేటాయించింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా రెండవ దశలో ఉంది. ఇది మూడవ దశకు చేరుకుంటే.. ఆ ప్రభావం ఊహించలేంతగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 ఉత్తమ నిర్ధారణ, అనుమానితుల ఆచూకీ, ప్రయోగాలు, వ్యాధి నియంత్రణ సామాగ్రి కోనుగోలు వంటి పనులకు వాడేందుకు తాము ఈ నిధిని మంజూరు చేసినట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర