కరోనా వైరస్‌: అధికారిక ఫండ్‌ని ప్రారంభించిన మినిస్ట్రీ

- April 03, 2020 , by Maagulf
కరోనా వైరస్‌: అధికారిక ఫండ్‌ని ప్రారంభించిన మినిస్ట్రీ

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ఎండోమెంట్స్‌ అండ్‌ రెలిజియస్‌ ఎఫైర్స్‌ (ఎంఇఆర్‌ఎ), సుల్తానేట్‌లోని కోవిడ్‌9 బాధితుల కోసం అధికారికంగా ఫండ్‌ని ఏర్పాటు చేసింది. మినిస్ట్రీ అధికారిక ఛానల్‌ని ఏర్పాటు చేసిందనీ, బాధితులకు సాయం అందించాలనుకునేవారు ఈ ఛానల్‌కి డొనేషన్లు పంపాలని కరోనా పాండమిక్‌ రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా బాధితులకు సహాయం అందుతుందని మినిస్ట్రీ వెల్లడించింది.

 
 
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com