కరోనా వైరస్: అధికారిక ఫండ్ని ప్రారంభించిన మినిస్ట్రీ
- April 03, 2020మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ అండ్ రెలిజియస్ ఎఫైర్స్ (ఎంఇఆర్ఎ), సుల్తానేట్లోని కోవిడ్9 బాధితుల కోసం అధికారికంగా ఫండ్ని ఏర్పాటు చేసింది. మినిస్ట్రీ అధికారిక ఛానల్ని ఏర్పాటు చేసిందనీ, బాధితులకు సాయం అందించాలనుకునేవారు ఈ ఛానల్కి డొనేషన్లు పంపాలని కరోనా పాండమిక్ రిలీఫ్ ఫండ్ ద్వారా బాధితులకు సహాయం అందుతుందని మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన