కర్ఫ్యూని ఉల్లంఘిస్తే బహిష్కరణే
- April 03, 2020కువైట్: రాత్రి వేళల్లో విధించిన కర్ఫ్యూని ఉల్లంఘించే వలసదారుల్ని బహిష్కరించడం జరుగుతుందని ఇంటీరియర్ మినిస్ట్రీ హెచ్చరించింది. అదే పౌరులు గనుక ఉల్లంఘిస్తే, విచారణ నిమిత్తం వారిని సంబంధిత అథారిటీస్కి అప్పగించడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా ప్రత్యేకంగా అనుమతి పొందేందుకు వీలుందనీ, దాన్ని పౌరులు, నివాసితులు వినియోగించుకోవాల్సి వుంటుందనీ, అలాంటివారు కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాల్సి వుంటుందని ఇంటీరియర్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. కాగా, పాక్షిక కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
--దివాకర్ (మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!