కర్ఫ్యూని ఉల్లంఘిస్తే బహిష్కరణే
- April 03, 2020
కువైట్: రాత్రి వేళల్లో విధించిన కర్ఫ్యూని ఉల్లంఘించే వలసదారుల్ని బహిష్కరించడం జరుగుతుందని ఇంటీరియర్ మినిస్ట్రీ హెచ్చరించింది. అదే పౌరులు గనుక ఉల్లంఘిస్తే, విచారణ నిమిత్తం వారిని సంబంధిత అథారిటీస్కి అప్పగించడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా ప్రత్యేకంగా అనుమతి పొందేందుకు వీలుందనీ, దాన్ని పౌరులు, నివాసితులు వినియోగించుకోవాల్సి వుంటుందనీ, అలాంటివారు కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాల్సి వుంటుందని ఇంటీరియర్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. కాగా, పాక్షిక కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
--దివాకర్ (మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







