ఆదివారం నుంచి మెడిసిన్స్ హోమ్ డెలివరీ ప్రారంభం
- April 04, 2020
మనామా:సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ కొత్తగా హోమ్ డెలివరీ సిస్టమ్ ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ప్రిస్కైబ్డ్ మెడిసిన్స్ని హోమ్ డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది సల్మానియా మెడికల్ కాంప్లెక్స్. కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని తగ్గించే క్రమంలో ఈ కొత్త సిస్టమ్ ని అందుబాటులోకి తెస్తున్నట్లు ఎస్ఎంసి పేర్కొంది.పేషెంట్కి సంబంధించి పూర్తి వివరాల్ని హెల్త్ మినిస్ట్రీ వెబ్ సైట్ ద్వారా తెలియజేయాల్సి వుంటుంది. కావాల్సిన మందుల గురించి పోర్టల్లో పేర్కొన్న తర్వాత 48 గంటల్లోపు ఆయా మందులు హోమ్ డెలివరీ విధానంలో ఇంటికి చేరుకుంటుఆయి. హెల్త్ సెంటర్స్ నుంచి డిస్పెన్స్ అయ్యే మందులు, కంట్రోల్డ్ మెడికేషన్స్ వీటిల్లో లభ్యం కావు.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







