అల్ సజాలో కరోనా విక్టిమ్స్ ఖనానికి ‘నో’
- April 04, 2020షార్జా:కరోనా వైరస్తో మృతి చెందినవారిని అల్ సెజా ప్రాంతంలో ఖననం చేయడానికి అనుమతించరాదని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్కి షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతంలో 19 మంది కరోనా మృతుల్ని ఖననం చేసినట్లుగా ఓ వీడియో క్లిప్ వెలుగు చూడ్డంతో, రూలర్ స్పందించినట్లు తెలుస్తోంది. కాగా, అలాంటిదేమీ జరగలేదని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్ స్పష్టతనిచ్చింది. షార్జా మీడియా బ్యూరో ఈ విషయమై స్పదిస్తూ, అధికారిక ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చే సమాచారాన్ని తెలుసుకోవాలనీ, రూమర్స్ పట్ల స్పందిచరాదనీ, వాటిని ప్రచారం చేయరాదని పేర్కొంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!