టెలిఫోన్ ద్వారా నెలవారీ ఓపెన్ హౌస్ నిర్వహించిన ఇండియన్ అంబాసిడర్
- April 04, 2020మస్కట్: కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా ఒమన్లోని ఇండియన్ అంబాసిడర్, ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని టెలిఫోన్ ద్వారా నిర్వహించారు. అంబాసిడర్ మును మహావర్ అలాగే ఎంబసీ స్టాఫ్ దృష్టికి ఈ సందర్భంగా ఇండియన్ సిటిజన్స్ తమ గ్రీవెన్సెస్ని తెలియజేశారు. కోవిడ్19 తీవ్రత నేపథ్యంలోనూ ఓపెన్ హౌస్ ప్రత్యేక మార్గంలో నిర్వహించడం ఆనందంగా వుందని చెప్పారు అంబాసిడర్. ప్రతి నెలా ఓ శుక్రవారం రోజున ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎంబసీ ప్రాంగణంలో నిర్వహిస్తారు. అంబాసిడర్, ఇతర ఎంబసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం