భారత్లో 4000 దాటిన కరోనా కేసుల సంఖ్య
- April 06, 2020
ఢిల్లీ: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 భారత్లో గంట గంటకూ తీవ్ర రూపం దాల్చుతోంది. గత 12 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 490 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి కోవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 4067కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి కారణంగా 109 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. ప్రస్తుతం 292 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోగా... మరో 3666 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 690 కరోనా కేసులతో మహారాష్ట్రా తొలిస్థానంలో ఉండగా, తమిళనాడు- 571, ఢిల్లీ- 503 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు