ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షల 66వేలు దాటిన కరోనా కేసులు
- April 06, 2020
ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 12 లక్షల 66వేలు దాటింది. ఆదివారంనాడు ఒక్కరోజే కొత్తగా 65వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 69వేల మందికిపైగా బలైపోయారు. నిన్న ఒక్కరోజే 4వేల మందికిపైగా చనిపోయారు.
ఇప్పట్టి వరకు అమెరికాలో 3 లక్షల 34వేలకుపైగా కేసులు నమోదైయ్యాయి. మృతుల సంఖ్య పదివేలకు చేరువలో ఉంది.
ఇటలీలో 15వేల 887 మంది చనిపోయారు. స్పెయిన్లో 12వేల 518మంది పౌరులు కరోనాతో చనిపోయారు. బ్రిటన్లో కరోనా మరణాలు 5వేలకు చేరువలో ఉన్నాయి. ఫ్రాన్స్ లో 8వేలకు పైగా పౌరులు మృతి చెందారు. జర్మనీలో కరోనాతో 1576మంది చనిపోయారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







