ఉమ్రా ఫిలిగ్రిమ్ కోసం జెడ్డా విమానాశ్రయంలో పాస్పోర్ట్ కార్యాలయాల ప్రారంభం
- April 06, 2020
రియాద్:జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాస్పోర్ట్ కార్యలయాలు ఆదివారం తెరచుకున్నాయి. వీసా గడువు ఎక్స్పైర్ అయినవారు, ఓవర్ స్టేయింగ్ చేస్తున్నవారు అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి సంబంధించి ఫైనలైజింగ్ ప్రొసిడ్యూర్స్ కోసం కార్యాలయాల్ని తెరిచారు. ఉమ్రా ఫిలిగ్రిమ్ ని ఓవర్ స్టేయింగ్ కారణంగా లీగల్ ఎఫెక్ట్స్ నుంచి మినహాయించాలని రాయల్ ఆర్డర్ జారీ అవడంతో ఈ చర్యలు చేపట్టారు.మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సహా సంబంధిత అథారిటీస్ సహాయంతో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పాస్పోర్ట్ కార్యాలయాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!