ఉమ్రా ఫిలిగ్రిమ్ కోసం జెడ్డా విమానాశ్రయంలో పాస్పోర్ట్ కార్యాలయాల ప్రారంభం
- April 06, 2020
రియాద్:జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాస్పోర్ట్ కార్యలయాలు ఆదివారం తెరచుకున్నాయి. వీసా గడువు ఎక్స్పైర్ అయినవారు, ఓవర్ స్టేయింగ్ చేస్తున్నవారు అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి సంబంధించి ఫైనలైజింగ్ ప్రొసిడ్యూర్స్ కోసం కార్యాలయాల్ని తెరిచారు. ఉమ్రా ఫిలిగ్రిమ్ ని ఓవర్ స్టేయింగ్ కారణంగా లీగల్ ఎఫెక్ట్స్ నుంచి మినహాయించాలని రాయల్ ఆర్డర్ జారీ అవడంతో ఈ చర్యలు చేపట్టారు.మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సహా సంబంధిత అథారిటీస్ సహాయంతో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పాస్పోర్ట్ కార్యాలయాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







