కార్మికులకు ఫుడ్ మీల్స్ పంపిణీ చేసిన గవర్నర్
- April 06, 2020
బహ్రెయిన్:క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్ రహ్మాన్, కరోనా క్రైసిస్ కారణంగా ఎఫెక్ట్ అయిన కార్మికుల్ని ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు వెల్లడించింది. గవర్నరేట్లో ఛారిటబుల్ క్యాంపెయిన్ని ప్రారంభించామనీ, ఫుడ్ మీల్స్ని కార్మికులకు అందిస్తున్నామనీ చెప్పారు. కాగా, మీల్ ప్రిపరేషన్ హెడ్ క్వార్టర్ని హిషామ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖలీఫా సందర్శించారు. తొలి రోజు క్యాంపెయిన్ సందర్భంగా 1100 ఫుడ్ మీల్స్ని వలస కార్మికులకు అందజేశారు. ఈ సంఖ్య ముందు ముందు మరింత పెంచనున్నారు. కరోనా క్రైసిస్ ముగిసేవరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు