కార్మికులకు ఫుడ్ మీల్స్ పంపిణీ చేసిన గవర్నర్
- April 06, 2020
బహ్రెయిన్:క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్ రహ్మాన్, కరోనా క్రైసిస్ కారణంగా ఎఫెక్ట్ అయిన కార్మికుల్ని ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు వెల్లడించింది. గవర్నరేట్లో ఛారిటబుల్ క్యాంపెయిన్ని ప్రారంభించామనీ, ఫుడ్ మీల్స్ని కార్మికులకు అందిస్తున్నామనీ చెప్పారు. కాగా, మీల్ ప్రిపరేషన్ హెడ్ క్వార్టర్ని హిషామ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖలీఫా సందర్శించారు. తొలి రోజు క్యాంపెయిన్ సందర్భంగా 1100 ఫుడ్ మీల్స్ని వలస కార్మికులకు అందజేశారు. ఈ సంఖ్య ముందు ముందు మరింత పెంచనున్నారు. కరోనా క్రైసిస్ ముగిసేవరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







