చైనా:కొత్తగా వెలుగులోకి వస్తున్న కరోనా కేసులు
- April 06, 2020
బీజింగ్:కరోనా జన్మస్థలమైన చైనాలో ఇంకా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం 39 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఈ కేసులు కరోనా పుట్టిన ప్రాంతమైన వూహాన్ నగరం ఇప్పుడిప్పుడే సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ఇలాంటి సమయంలో దేశంలో ఆందోళన కలిగించే విధంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. చైనాలో ఇప్పటివరకు 81,669 మందికి కరోనా సోకగా వీరిలో 3,329 మంది మరణించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు