మహ్బౌలా నుంచి విడిచి వెళ్లాలని స్పాన్సర్స్ ఆదేశిస్తే చట్టపరమైన చర్యలు
- April 07, 2020కువైట్: మహ్బౌల్ ప్రాంతం నుంచి వలస కార్మికులు వెళ్ళిపోవాలని స్పాన్సర్స్ ఇచ్చిన ఆదేశాలపై కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తీవ్రంగా స్పందించింది. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని మినిస్ట్రీ తేల్చి చెప్పింది. ఎవరైతే, కార్మికుల్ని బలవంతంగా ఆ ప్రాంతం నుంచి బయటకు పంపాలని చూస్తున్నారో, ఆ స్పాన్సర్స్ని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ పేర్కొంది. పోలీస్ ఫోర్సెస్ పరిస్థితిని గమనిస్తున్నారనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..