ఇల్లీగల్ కార్మికులకి 9 నెలల గ్రేస్ పీరియడ్ ప్రకటించిన LMRA
- April 08, 2020
మనామా:లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ, ఇల్లీగల్ కార్మికులకి 9 నెలల గ్రేస్ పీరియడ్ని ప్రకటించింది. ఈ సమయంలో తమ రెసిడెన్స్ని లీగల్ చేసుకోవడానికి అవకాశమిచ్చింది ఎల్ఎంఆర్ఎ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ లీగల్ స్టేటస్ని సరిచేసుకోవాలని వర్కర్స్కి ఎల్ఎంఆర్ఎ సూచించింది. కోవిడ్ 19 నేపథ్యంలో బహ్రెయిన్లో ఉంటున్న కార్మికుల పట్ల మానవీయ దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్ఎంఆర్ఎ పేర్కొంది.
-- రాజేశ్వర్, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







