సింగపూర్: 11 మంది భారతీయులకు కరోనా
- April 08, 2020
సింగపూర్లో 11 మంది భారతీయులకు తాజాగా కరోనా వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 9మంది పురుషులు ఇద్దరు మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా 28-44 ఏండ్ల మధ్య వయసువారేనని తెలిపారు. సింగపూర్లో మంగళవారం మరో 106 మందికి కరోనా సోకడంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1481కి చేరిందని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేసులు పెరుగుతుండటంతో దేశంలో ఇళ్లల్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ జనం గుమికూడరాదని సింగపూర్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







