సింగపూర్: 11 మంది భారతీయులకు కరోనా
- April 08, 2020
సింగపూర్లో 11 మంది భారతీయులకు తాజాగా కరోనా వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 9మంది పురుషులు ఇద్దరు మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా 28-44 ఏండ్ల మధ్య వయసువారేనని తెలిపారు. సింగపూర్లో మంగళవారం మరో 106 మందికి కరోనా సోకడంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1481కి చేరిందని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేసులు పెరుగుతుండటంతో దేశంలో ఇళ్లల్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ జనం గుమికూడరాదని సింగపూర్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!