అమెరికా:16 వేలు దాటినా కరోనా మరణాలు
- April 10, 2020అమెరికా:అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది.. మరణాల సంఖ్య వేల సంఖ్యలో పెరుగుతోంది. గురువారం జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 16,527 గా నమోదయింది.. గురువారం వరకూ 14 ఐదు వందలు ఉంది. అయితే ఒక్కసారిగా పెరిగాయి. అమెరికాలో కరోనా వ్యాప్తికి కేంద్రంగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలో ధృవీకరించబడిన కేసుల సంఖ్య 159,937 కు చేరుకుంది.
అంతేకాదు మొత్తం కేసులు 460,967 దాటి.. అరా మిలియన్ కు దగ్గరలో ఉన్నాయి. గురువారం పెరుగుతున్న కరోనా వ్యాప్తిపై అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ సమీక్షా సమావేశం నివహించారు. ఈ సందర్బంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. యునైటెడ్ స్టేట్స్లో రెండు మిలియన్ పరీక్షలు పూర్తయ్యాయి అని అన్నారు.. అంతేకాదు ఆరు నెలల వరకు విద్యార్థుల రుణ చెల్లింపులు మాఫీ అవుతాయని ట్రంప్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు