అమెరికా:16 వేలు దాటినా కరోనా మరణాలు
- April 10, 2020
అమెరికా:అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది.. మరణాల సంఖ్య వేల సంఖ్యలో పెరుగుతోంది. గురువారం జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 16,527 గా నమోదయింది.. గురువారం వరకూ 14 ఐదు వందలు ఉంది. అయితే ఒక్కసారిగా పెరిగాయి. అమెరికాలో కరోనా వ్యాప్తికి కేంద్రంగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలో ధృవీకరించబడిన కేసుల సంఖ్య 159,937 కు చేరుకుంది.
అంతేకాదు మొత్తం కేసులు 460,967 దాటి.. అరా మిలియన్ కు దగ్గరలో ఉన్నాయి. గురువారం పెరుగుతున్న కరోనా వ్యాప్తిపై అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ సమీక్షా సమావేశం నివహించారు. ఈ సందర్బంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. యునైటెడ్ స్టేట్స్లో రెండు మిలియన్ పరీక్షలు పూర్తయ్యాయి అని అన్నారు.. అంతేకాదు ఆరు నెలల వరకు విద్యార్థుల రుణ చెల్లింపులు మాఫీ అవుతాయని ట్రంప్ ప్రకటించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?