అమెరికా:16 వేలు దాటినా కరోనా మరణాలు
- April 10, 2020అమెరికా:అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది.. మరణాల సంఖ్య వేల సంఖ్యలో పెరుగుతోంది. గురువారం జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 16,527 గా నమోదయింది.. గురువారం వరకూ 14 ఐదు వందలు ఉంది. అయితే ఒక్కసారిగా పెరిగాయి. అమెరికాలో కరోనా వ్యాప్తికి కేంద్రంగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలో ధృవీకరించబడిన కేసుల సంఖ్య 159,937 కు చేరుకుంది.
అంతేకాదు మొత్తం కేసులు 460,967 దాటి.. అరా మిలియన్ కు దగ్గరలో ఉన్నాయి. గురువారం పెరుగుతున్న కరోనా వ్యాప్తిపై అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ సమీక్షా సమావేశం నివహించారు. ఈ సందర్బంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. యునైటెడ్ స్టేట్స్లో రెండు మిలియన్ పరీక్షలు పూర్తయ్యాయి అని అన్నారు.. అంతేకాదు ఆరు నెలల వరకు విద్యార్థుల రుణ చెల్లింపులు మాఫీ అవుతాయని ట్రంప్ ప్రకటించారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..