వెహికిల్ ఇన్స్పెక్షన్ సెంటర్ని ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- April 10, 2020మనామా: కోవిడ్ 19 ( కరోనా వైరస్) వ్యాప్తిని అరికట్టడంలో హెల్త్ మినిస్ట్రీ అన్ని చర్యలూ తీసుకుంటోందని ప్రొఫెసర్ ఫైకా బింట్ సయీద్ అల్ సలెహ్ చెప్పారు. సిటిజన్స్ మరియు రెసిడెంట్స్కి ఆరోగ్యపరమైన, భద్రత పరమైన చర్యలు తీసుకునే క్రమంలో సాంకేతికతను జోడిస్తున్నామని ఆయన వివరించారు. వెహికిల్ ఇన్స్పెక్షన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఫైకా బింట్ సయీద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రత వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని, వాటికి అధిక ప్రాధాన్యతనిచ్చేలా సరికొత్త ఆవిష్కరణలు చేపడుతున్నట్లు ఫైకా బింట్ పేర్కొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..