గల్ఫ్ లో వలసదారులు సేఫ్: ఎమర్జన్సీ విమానాల ఆలోచన లేదు
- April 10, 2020
యూ.ఏ.ఈ అలాగే ఇతర గల్ఫ్ దేశాల్లోని భారతీయులంతా సేఫ్గా వున్నారనీ, అత్యవసరంగా ఎవర్నీ స్వదేశానికి తరలించాల్సిన పని లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాల అధినేతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారనీ, అక్కడి భారతీయుల యోగ క్షేమాల్ని తెలుసుకుంటున్నారనీ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తాజా లెక్కల ప్రకారం గల్ఫ్ రీజియన్లో 1,400 మంది భారతీయులకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అయితే, యూఏఈ మరియు గల్ఫ్ దేశాల్లో బాధితులకు వైద్య చికిత్స అందుతోందని ఫారిన్ మినిస్ట్రీ సెక్రెటరీ వెస్ట్ వికాస్ స్వరూప్ చెప్పారు. కాగా, కార్గో విమానాల ఆపరేషన్స్ యధాతథంగా కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







