గల్ఫ్ లో వలసదారులు సేఫ్: ఎమర్జన్సీ విమానాల ఆలోచన లేదు
- April 10, 2020
యూ.ఏ.ఈ అలాగే ఇతర గల్ఫ్ దేశాల్లోని భారతీయులంతా సేఫ్గా వున్నారనీ, అత్యవసరంగా ఎవర్నీ స్వదేశానికి తరలించాల్సిన పని లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాల అధినేతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారనీ, అక్కడి భారతీయుల యోగ క్షేమాల్ని తెలుసుకుంటున్నారనీ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తాజా లెక్కల ప్రకారం గల్ఫ్ రీజియన్లో 1,400 మంది భారతీయులకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అయితే, యూఏఈ మరియు గల్ఫ్ దేశాల్లో బాధితులకు వైద్య చికిత్స అందుతోందని ఫారిన్ మినిస్ట్రీ సెక్రెటరీ వెస్ట్ వికాస్ స్వరూప్ చెప్పారు. కాగా, కార్గో విమానాల ఆపరేషన్స్ యధాతథంగా కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







