సౌదీ పౌరులు తిరిగొచ్చే గడువుని పెంచిన ప్రభుత్వం
- April 10, 2020
రియాద్: సౌదీ అరేబియాకి తిరిగొచ్చే పౌరులకు డెడ్లైన్ని ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్లు ఫారిన్ మినిస్ట్రీ వెల్లడించింది. కింగ్ సల్మాన్ అలాగే క్రౌన్ ప్రిన్స్ ఆదేశాల మేరకు ఈ ఎక్స్టెన్షన్ చేసినట్లు ఫారిన్ మినిస్టర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ చెప్పారు. దేశంలోకి తిరిగొచ్చేందుకోసం రిక్వెస్ట్స్ రిసీవింగ్ గడువు ఏప్రిల్ 14 మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు ఫారిన్ మినిస్ట్రీ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అలాగే సంబంధిత శాఖలన్నీ కలిసి ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయనున్నాయి. పౌరులు క్షేమంగా దేశానికి వచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







