సౌదీ పౌరులు తిరిగొచ్చే గడువుని పెంచిన ప్రభుత్వం
- April 10, 2020
రియాద్: సౌదీ అరేబియాకి తిరిగొచ్చే పౌరులకు డెడ్లైన్ని ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్లు ఫారిన్ మినిస్ట్రీ వెల్లడించింది. కింగ్ సల్మాన్ అలాగే క్రౌన్ ప్రిన్స్ ఆదేశాల మేరకు ఈ ఎక్స్టెన్షన్ చేసినట్లు ఫారిన్ మినిస్టర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ చెప్పారు. దేశంలోకి తిరిగొచ్చేందుకోసం రిక్వెస్ట్స్ రిసీవింగ్ గడువు ఏప్రిల్ 14 మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు ఫారిన్ మినిస్ట్రీ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అలాగే సంబంధిత శాఖలన్నీ కలిసి ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయనున్నాయి. పౌరులు క్షేమంగా దేశానికి వచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







