సౌదీ పౌరులు తిరిగొచ్చే గడువుని పెంచిన ప్రభుత్వం
- April 10, 2020
రియాద్: సౌదీ అరేబియాకి తిరిగొచ్చే పౌరులకు డెడ్లైన్ని ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్లు ఫారిన్ మినిస్ట్రీ వెల్లడించింది. కింగ్ సల్మాన్ అలాగే క్రౌన్ ప్రిన్స్ ఆదేశాల మేరకు ఈ ఎక్స్టెన్షన్ చేసినట్లు ఫారిన్ మినిస్టర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ చెప్పారు. దేశంలోకి తిరిగొచ్చేందుకోసం రిక్వెస్ట్స్ రిసీవింగ్ గడువు ఏప్రిల్ 14 మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు ఫారిన్ మినిస్ట్రీ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అలాగే సంబంధిత శాఖలన్నీ కలిసి ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయనున్నాయి. పౌరులు క్షేమంగా దేశానికి వచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!