తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 10 లక్షలు అందజేసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
- April 10, 2020
కరోనా వ్యాధి వ్యాప్తి మరియు నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు భాగస్వామ్యం అందించడానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షలు విరాళంగా కొన్ని రోజుల క్రితం సంస్థ తరపున నిర్మాతలు దిల్ రాజు మరియు శిరీష్ ప్రకటించారు. ఆ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు శుక్రవారం గౌరవనీయులు అయిన మంత్రి కేటీఆర్ ను కలిసి రూ. 10 లక్షల చెక్కును అందజేశారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







