తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 10 లక్షలు అందజేసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
- April 10, 2020
కరోనా వ్యాధి వ్యాప్తి మరియు నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు భాగస్వామ్యం అందించడానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షలు విరాళంగా కొన్ని రోజుల క్రితం సంస్థ తరపున నిర్మాతలు దిల్ రాజు మరియు శిరీష్ ప్రకటించారు. ఆ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు శుక్రవారం గౌరవనీయులు అయిన మంత్రి కేటీఆర్ ను కలిసి రూ. 10 లక్షల చెక్కును అందజేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







