మాస్క్ తో మోదీ వీడియో కాన్ఫరెన్స్
- April 11, 2020
ఢిల్లీ:ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరుపుతున్నారు. కరోనా నివారణ చర్యలు, రాష్ట్రాల్లో పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. లాక్డౌన్ కొనసాగింపుపై సీఎంల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.
లాక్డౌన్ కొనసాగించే విషయంపైనే కీలకంగా చర్చిస్తున్నట్టు సమాచారం. లాక్డౌన్ పొడిగించాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రధానిని కోరిన విషయం తెలిసిందే. కాగా ఇది వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ అయినప్పటికీ మోడీ మాస్క్ తో కనిపించడం గమనార్హం.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు