మాస్క్ తో మోదీ వీడియో కాన్ఫరెన్స్
- April 11, 2020ఢిల్లీ:ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరుపుతున్నారు. కరోనా నివారణ చర్యలు, రాష్ట్రాల్లో పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. లాక్డౌన్ కొనసాగింపుపై సీఎంల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.
లాక్డౌన్ కొనసాగించే విషయంపైనే కీలకంగా చర్చిస్తున్నట్టు సమాచారం. లాక్డౌన్ పొడిగించాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రధానిని కోరిన విషయం తెలిసిందే. కాగా ఇది వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ అయినప్పటికీ మోడీ మాస్క్ తో కనిపించడం గమనార్హం.
తాజా వార్తలు
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!