మాస్క్ తో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

- April 11, 2020 , by Maagulf
మాస్క్ తో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

ఢిల్లీ:ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చలు జరుపుతున్నారు. కరోనా నివారణ చర్యలు, రాష్ట్రాల్లో పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. లాక్‌డౌన్‌ కొనసాగింపుపై సీఎంల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.

లాక్‌డౌన్‌ కొనసాగించే విషయంపైనే కీలకంగా చర్చిస్తున్నట్టు సమాచారం. లాక్‌డౌన్‌ పొడిగించాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రధానిని కోరిన విషయం తెలిసిందే. కాగా ఇది వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ అయినప్పటికీ మోడీ మాస్క్ తో కనిపించడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com