మనుషుల స్మగ్లింగ్: ట్రక్ డ్రైవర్ అరెస్ట్
- April 11, 2020
కువైట్: రిఫ్రిజిరేటెడ్ ట్రక్ డ్రైవర్ని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న డ్రైవర్, 6గురు వ్యక్తుల్ని జిలీబ్ అల్ షుకోయ్ ప్రాంతం నుంచి స్మగుల్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు ట్రక్ని ఆపి, అందులో తనిఖీలు నిర్వహించగా, అందులో దాక్కున్న ఆరుగురు వ్యక్తులు బయటపడ్డారు. తనతోపాటే ఆ ఆరుగురు వ్యక్తులు పనిచేస్తున్నట్లు ట్రక్ డ్రైవర్ విచారణలో తెలిపాడు. అయితే, వారి సివిల్ ఐడీలను తనిఖీ చేయగా, వారంతా వేర్వేరు ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు