కాబుల్:ఆఫ్ఘాన్ అధ్యక్షభవనంలో 20 మందికి కరోనా..
- April 11, 2020
కాబుల్:కాబుల్ లో ఆఫ్ఘాన్ అధ్యక్ష భవనంలో పనిచేస్తున్న 20 మంది సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ అని గుర్తించారు. దీంతో అక్కడ పని చేస్తున్న మిగతా సిబ్బంది నుంచి, అధికారుల నుంచి కూడా శాంపిల్స్ తీసుకుని కరోనా నిర్ధారణ టెస్టులకు పంపించారు. కాగా, ఆఫ్ఘాన్లో శుక్రవారం కొత్తగా మరో 37 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 521 పాజిటివ్ కేసులు వచ్చాయని ఆదేశ ప్రజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు