కేంద్రీయ విశ్వవిద్యాలయాల బంద్ నేడు
- January 26, 2016
రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల బంద్కు హెచ్సీయూ విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. రోహిత్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయడంతో పాటు అతని ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









