ఢిల్లీలో కోవిడ్ కారణంగా 5 మంది మృతి
- April 12, 2020ఢిల్లీ:శనివారం దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) కారణంగా ఐదుగురు మరణించారు. దీంతో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 1,000 దాటింది, ఢిల్లీ.. మహారాష్ట్ర తరువాత రెండవ రాష్ట్రంగా మరియు ముంబై తరువాత రెండవ నగరంగా పాజిటివ్ రోగులకు నాలుగు అంకెల మార్కును దాటింది. ఐదు మరణాలలో, నలుగురు 60 ఏళ్లు పైబడిన రోగులు ఉన్నారు..
వారు కరోల్ బాగ్కు చెందిన 79 ఏళ్ల మహిళ, సదర్ బజార్కు చెందిన 60 ఏళ్ల మహిళ, ఆజాద్ మార్కెట్కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి, ఒక తమిళనాడుకు చెందిన 68 ఏళ్ల వ్యక్తి ఉండగా.. ఆల్రెడీ మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బు, రక్తపోటు వంటి జబ్బులు కలిగిన మల్కగంజ్ కు చెందిన 44 ఏళ్ల మహిళ ఉన్నారు. శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఈ వివరాలు వెల్లడించారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం