యూఏఈ:49,000 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు..కొత్తగా 370 కేసులు నమోదు
- April 12, 2020
యూఏఈ:కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేసింది యూఏఈ ప్రభుత్వం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా 49,000 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. కొత్తగా జరిపిప పరీక్షల ఫలితంగా కొత్తగా 370 పాజిటీవ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా నమోదైన కేసుల్లో వివిధ దేశాల పౌరులు ఉన్నారని, అయితే వాళ్లందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు వివరించారు. ప్రస్తుతం నమోదైన ఈ కొత్త కేసులతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3,360కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదిలాఉంటే కరోనాతో ఆసియా దేశాలకు చెందిన ఇద్దరు చనిపోయారని అధికారులు ప్రకటించారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 16కి చేరింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!