ఫేస్ మాస్క్ల వినియోగంపై సూచనల జారీ
- April 13, 2020
బహ్రెయిన్: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, బయటి ప్రాంతాల్లో వున్నప్పుడు మాస్క్ల వినియోగం అవసరం లేదనీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టతనిచ్చింది. కరోనా వైరస్పై అవగాహన క్యాంపెయిన్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ వ్యాఖ్యలు చేసింది. మాల్స్, స్టోర్స్, పబ్లిక్ ప్లేస్లు అలాగే వర్క్ ప్లేస్లలో మాత్రం మాస్క్ల వినియోగం తప్పనిసరి అని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. గురువారం సాయంత్రం నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. సరైన రీతిలో ఫేస్ కవర్ అయ్యేలా మాస్క్లు ధరించాలన్నది మినిస్ట్రీ చేసిన సూచనలో భాగం. ఫేస్ మాస్క్ని వినియోగించిన తర్వాత డిస్పోజ్ చేసే విధానంపైన కూడా కొన్ని గైడ్ లైన్స్ జారీ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెబ్సైట్లో పూర్తి వివరాల్ని పొందుపర్చారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కరోనా వైరస్ పట్ల అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







