నిర్మాత శరత్ మరార్ నిర్మించిన కామెడీ వెబ్ సిరీస్ ‘అసలేం జరిగిదంటే’
- April 14, 2020
నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత, ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘అసలేం జరిగిందంటే’ . చందూ అల్లాడ దర్శకత్వం వహించిన ఈ కామెడీ వెబ్ సిరీస్లో వైవా హర్ష, యష్న చౌదరి నటించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఎం.ఎక్స్ ప్లేయర్లో వీక్షించవచ్చు. లాక్డౌన్ సమయంలో చందు తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. గతం మరిచిపోయిన గయ్యాలి భార్యను భర్త(వైవా హర్ష) తనకు అనుకూలంగా ఎలా మలుచుకున్నాడు? అనేదే కథాంశం
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







