ఒమన్లో ఇద్దరు వలసదారుల అరెస్ట్
- April 14, 2020
మస్కట్: ఫుడ్ సేఫ్టీ మరియు క్వాలిటీ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్స్, ఇద్దరు వలస కార్మికుల్ని అరెస్ట్ చేశారు. మనుషులు తినడానికి తగిన ప్రమాణాల్లేని ఆహారాన్ని సలాలా విలాయత్ మరియు దోఫార్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నందున నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు మినిరస్టీ ఆఫ్ రీజినల్ మునిసిపాలిటీస్ మరియు వాటర్ రిసోర్సెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. దోఫార్ మునిసిపాలిటీ సహకారంతో ఇన్స్పెక్టర్స్ ఈ తనిఖీలు నిర్వహించారు. నిందితులు వెజిటబుల్స్, ఫ్రూట్స్ మరియు ఫిష్ని విక్రయిస్తున్నట్లు తెలిపారు అధికారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల్ని ధ్వంసం చేయడం జరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు