WHO కు డోనాల్డ్ ట్రంప్ భారీ షాక్..
- April 15, 2020
అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.. 608,377 కేసులు, 25,981 మరణాలతో అమెరికా ఎక్కువగా నష్టపోయిన దేశంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఏమి చేయడం లేదని దీనిపై సంచలన నిర్ణయం తీసుకున్నారు అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్. కరోనావైరస్ వ్యాప్తిపై పోరాటం చేయడంలో WHO విఫలమైందని.. దాంతో who కు నిధులు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. చైనాలో వైరస్ వెలువడిన తరువాత యుఎన్ బాడీ దానిని కప్పిపుచిందని ఆరోపించారు.. దీనికి జవాబుదారీతనం ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.కాగా అమెరికా WHO కు అతిపెద్ద ఫండర్, ప్రతి ఏడాది 400 మిలియన్ డాలర్లను అందిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







