సైబర్ క్రైం ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్ రిలీజ్ చేసిన డీజీపీ సవాంగ్
- April 15, 2020
అమరావతి: ఏపీ డీజీపీ కార్యాలయంలో సైబర్ క్రైం ఫిర్యాదుల కోసం వాట్సప్ నంబర్ 907166667ను డీజీపీ గౌతమ్ సవాంగ్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలను ప్రచారాన్ని నిలిపివేతకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జూమ్ యాప్ ద్వారా డ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు నిఖిల్ సిద్దార్థ, అడవి శేషు ఆన్లైన్లో డీజీపీతో ఇంట్రాక్ట్ అయ్యారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు