కర్ఫ్యూ ఉల్లంఘన: కోర్టుకి నిందితులు
- April 15, 2020
కువైట్:ఇంటీరియర్ మినిస్ట్రీ, 40 మంది వ్యక్తుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పాక్షిక కర్ఫ్యూని విధించగా, ఆ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు నిందితులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువమంది సిటిజన్స్ వున్నట్లు తెలుస్తోంది. కాగా, ఉల్లంఘనలకు పాల్పడే వలసదారుల్ని డిపోర్ట్ చేయడం జరుగుతుంది. మరోపక్క, 1,000 కువైటీ దినార్స్ పూచీకత్తుతో నిందితులకు బెయిల్ లభించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!







