కరోనా ఎఫెక్ట్:జపాన్లో ఎమర్జెన్సీ పొడిగింపు
- April 17, 2020
జపాన్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటికే 150 మంది మృతి చెందారు. ఇక కరోనా కేసుల సంఖ్య 9,000 దాటింది. ఈ నేపథ్యంలో జపాన్ ప్రధాని షింజో ఆబె ఎమర్జెన్సీని పొడిగించారు. టోక్యోతోపాటు మరో ఆరు నగరాల్లో విధించిన ఎమర్జెన్సీని పొడిగిస్తున్నట్లు షింజో ఆబె వెల్లడించారు. ఈ ఎమర్జెన్సీ మే 6వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?