కరోనా ఎఫెక్ట్:జపాన్లో ఎమర్జెన్సీ పొడిగింపు
- April 17, 2020
జపాన్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటికే 150 మంది మృతి చెందారు. ఇక కరోనా కేసుల సంఖ్య 9,000 దాటింది. ఈ నేపథ్యంలో జపాన్ ప్రధాని షింజో ఆబె ఎమర్జెన్సీని పొడిగించారు. టోక్యోతోపాటు మరో ఆరు నగరాల్లో విధించిన ఎమర్జెన్సీని పొడిగిస్తున్నట్లు షింజో ఆబె వెల్లడించారు. ఈ ఎమర్జెన్సీ మే 6వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







