కరోనా ఎఫెక్ట్:జపాన్లో ఎమర్జెన్సీ పొడిగింపు
- April 17, 2020
జపాన్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటికే 150 మంది మృతి చెందారు. ఇక కరోనా కేసుల సంఖ్య 9,000 దాటింది. ఈ నేపథ్యంలో జపాన్ ప్రధాని షింజో ఆబె ఎమర్జెన్సీని పొడిగించారు. టోక్యోతోపాటు మరో ఆరు నగరాల్లో విధించిన ఎమర్జెన్సీని పొడిగిస్తున్నట్లు షింజో ఆబె వెల్లడించారు. ఈ ఎమర్జెన్సీ మే 6వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







