కువైట్:అల్-మహబౌలాలోని కార్మికులకు ఫుడ్ బాస్కెట్ల పంపిణీ
- April 18, 2020
కువైట్:లాక్ డౌన్ కష్టాలు ఎదుర్కొంటున్న కార్మికులకు కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీ బాసటగా నిలుస్తోంది. అల్ మహబౌలాలోని కార్మికులకు దాదాపు పదిహేను వందల ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కువైట్ లో కొన్నాళ్లుగా లాక్ డౌన్ నిబంధనలను అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో లాక్ డౌన్ అమలులోకి వచ్చిన నాటి నుంచి కార్మికులకు ఆహార పదార్ధాలను అందిస్తున్నట్లు కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించింది. అల్ మహబౌలా, జలీబ్ అల్-షుయౌఖ్ లోని ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. అలాగే జహ్రా, తైమా ప్రాంతాల్లోని కార్మికులకు అవసరమైన నిత్యావసర సరుకుల కూడా పింపిణీ చేస్తున్నట్లు KRCS తెలిపింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







