దోహా:అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పెట్రోల్స్ రూపకల్పన
- April 18, 2020
దోహా:అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన పెట్రోల్స్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రారంభించడం జరిగింది. పోలీస్ పెట్రోల్స్ అండ్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ జబర్ అలి అల్ ఖుబైసి మాట్లాడుతూ, కొత్త ఫ్లీట్ ద్వారా పోలీస్ పెట్రోల్స్ సమర్థత మరింత పెరుగుతుందని అన్నారు. రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ మరియు సేఫ్టీ దిశగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెట్రోల్స్లో వినియోగిస్తున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?