దోహా:అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పెట్రోల్స్ రూపకల్పన
- April 18, 2020
దోహా:అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన పెట్రోల్స్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రారంభించడం జరిగింది. పోలీస్ పెట్రోల్స్ అండ్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ జబర్ అలి అల్ ఖుబైసి మాట్లాడుతూ, కొత్త ఫ్లీట్ ద్వారా పోలీస్ పెట్రోల్స్ సమర్థత మరింత పెరుగుతుందని అన్నారు. రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ మరియు సేఫ్టీ దిశగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెట్రోల్స్లో వినియోగిస్తున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







