3 నెలల అదనపు అబ్సెన్స్ పర్మిట్
- April 18, 2020
కువైట్:కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 1 తర్వాత గడువు తీరే అన్ని రకాల వీసాలకు సంబంధించి 3 నెలల గడువు పొడిగింపు వర్తిస్తుందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇప్పటికే ప్రకటించింది. మార్చి 1కి ముందు రెసిడెన్సీ గడువు ముగిసినవారికి ఇది వర్తించదు. ఇలాంటివారు క్షమాభిక్ష స్కీవ్ుని వినియోగించుకుని, దేశం విడిచి వెళ్ళాల్సి వుంటుంది. చెల్లుబాటయ్యే వీసా వున్నవారు దేశం వెలుపల వున్నా, వారికి ఈ పొడిగింపు వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. రెసిడెన్స్ గవువు తీరి, సదరు రెసిడెంట్స్ విదేశాల్లో వుంటే, టెంపరరీ వీసా పొందేందుకు తగిన విధంగా అప్లయ్ చేసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







