రిపాట్రియేషన్ కోసం ‘పిఐఎ’ విమాన సర్వీసులు..
- April 21, 2020
పాకిస్తాన్ ప్రభుత్వం, ప్రత్యేక విమానాల ద్వారా తమ పౌరుల్ని ఆయా దేశాల నుంచి స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమాన సర్వీసుల్ని నడుపుతోంది. యూఏఈ నుంచి కూడా ప్రత్యేక విమానాలు నడవనున్నాయి. ఏప్రిల్ 20 నుంచి 28 వరకు ఈ విమానాలు మలేసియా, బహ్రెయిన్, యూకే, సింగపూర్ తదితర దేశాల నుంచి ఆపరేట్ అవుతాయి. యూఏఈ నుంచి లాహోర్, యూఏఈ నుంచి కరాచీ, యూఏఈ నుంచి పెషావర్, యూఏఈ నుంచి ఫైసలాబాద్, యూఏఈ నుంచి ముల్తాన్ తదితర సర్వీసులు ఈ లిస్ట్లో వున్నాయి.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







