కోవిడ్ 19: ఒమన్ కు 10 లక్షల హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలు సరఫరా చేసిన భారత్
- April 21, 2020
ఒమన్:మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలు ఇప్పుడు ప్రపంచ దేశాలకు సంజీవిగా మారాయి. దీంతో హైడ్రాక్సీక్లోరోక్వీన్ నిల్వలు పుష్కలంగా ఉన్న భారత్ వైపు ప్రపంచదేశాలు చూస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే అమెరికాతో పాటు 30 దేశాల వరకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను సరఫరా చేసి వైరస్ పై పోరాటంలో తనవంతు పాత్రను పోషించింది. ఇక ఇప్పుడు మిత్రదేశంగా భావించి ఒమన్ కు కూడా ఆపన్నహస్తం అందించింది. ఒమన్ అభ్యర్ధన మేరకు ఆ దేశానికి పది లక్షల హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను సరఫరా చేసింది. దీంతో ఒమన్ ప్రభుత్వం సరైన సమయంలో మాత్రలు పంపించిన భారత్ సాయానికి ధన్యవాదాలు తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?